తమిళనాడులో
కొత్త విషయం వెలుగుచూసింది. మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి విషయంలో
అతిభయంకరమైన న్యూస్ బయటకు వచ్చింది. కరుణానిధి. నటి కుష్బూకు ఏమిటి
సంబందం? ఇప్పుడు దీనిపై తమిళనాడులో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల
కరుణానిధి తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని ప్రకటించటం జరిగింది. ఈ విషయం
పై నటి కుష్బూ కొన్ని వ్యాఖ్యలు చేయటంతో .. స్టాలిన్ అనుచరులు ఆమె ఇంటి పై
దాడి చేసినట్లు సమాచారం. ఇది ప్రపంచానికి తెలిసిన వార్త. కానీ ఎవ్వరికి
తెలియాని విషయం చెన్నైలో సందడి చేస్తుంది. కరుణా నిధికి, నటి కుష్బూకు
శరీరక సంబంధం ఉందని తమిళ పత్రికలు రాసినట్లు సమాచారం. అంటే కరుణా నిధికి
భార్యలు సంఖ్య 4, 5 గురో ఉన్నారని తెలుసు. కానీ ఆ నంబర్లో కూష్బూ నంబర్ 3
అని తమిళ ప్రజలు అంటున్నారు. కరుణానిధికి కళ్లు కనిపించకపోయిన.. ఆయన
దగ్గర కావాల్సినంత సరుకు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. కరుణా నిధి మూడో
భార్యగా కుష్బూను చేసుకున్నట్లు తమిళ ప్రజలు అంటున్నారు. ఆంద్రప్రదేశ్
దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నందమూరి తారాక
రామారావు కూడా వయసు ముదిరిన తరువాత రాష్ట్ర ప్రజలకు షాకిచ్చారు.
ఎన్టీఆర్ రామారావు కూడా 70 ఏళ్లే వయసు లో రెండో పెళ్లి చేసుకోని రాష్ట్ర
రాజకీయాల్లో కొత్త చరిత్ర పుట్టించారు. ఇప్పుడు కరుణా నిధి కూడా కుష్బూతో
కసబిసా కార్యక్రమాలో పాల్గొనే ఉంటాడని తమిళ ప్రజలు అంటున్నారు. అందుకు
సాక్షాలు కూడా ఉన్నట్లు తమిళ పత్రికలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన
సంఘటన కూడా ఇందుకు నిదర్శనం అని తమిళ ప్రజలు అంటున్నారు.
తమిళ సినీ నటి, డీఎంకే నాయకురాలు కుష్బూపై కొందరు దుండగులు రాళ్లు, చెప్పులతో దాడిచేశారు. తిరుచిరాపల్లిలో ఓ వివాహానికి హాజరైన ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అయితే, ఈదాడి
నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. దీనికిముందు పట్టినంబాక్కంలోని ఆమె
నివాసంపై కూడా దాడి జరిగినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఇంటి అద్దాలు
పగిలిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, డీఎంకే
వారసత్వ రాజకీయాలపై ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సమాచారం.
వివరాలు.. నటి కుష్బూ ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఎంకే నేత
కూడా అయిన ఆమె, ఆ పార్టీ భవిష్యత్తు, కరుణానిధి వారసుడు వంటి వాటిపై కూడా స్పందించారు. స్టాలిన్ను తన వారసుడిగా కరుణ ప్రకటించడంపై మాట్లాడుతూ, డీఎంకే భవిష్యత్ నేతను కరుణానిధి ఒక్కరే ఎన్నుకుంటేనో, నిర్ణయిస్తేనో కుదరదన్నారు. పార్టీలో ఏ చిన్న పదవికైనా సంస్థాగత ఎన్నికలు అనివార్యమని, గెలుపొందినవారే పదవుల్ని పొందుతారని వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో డీఎంకే అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుందని, అందుకు ఎంతో శ్రమించాలని, సేవలు చేయాలని కూడా అన్నారు.
కాగా, కుష్బు వ్యాఖ్యలపై డీఎంకే సీనియర్లు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎంకే, స్టాలిన్ల గురించి కుష్బూకు ఏం తెలుసు?’ అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి, నటుడు వాగై చంద్రశేఖర్ ఓ ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. ఎవరో తెలీదు! తనపై, ఇంటిపై
దాడికి పాల్పడిన వారు ఎవరో తనకు తెలియదని కుష్బూ అన్నారు. ఘటనానంతరం ఆమె
మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో తను చేసిన వ్యాఖ్యలను
సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తనవల్ల ఎక్కడో చిన్న పొరబాటు జరిగి
ఉండవచ్చునంటూ వివరణ ఇచ్చే యత్నం చేశారు. ఇదిలావుంటే, కుష్బూ వెళ్లిన వివాహానికి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆయన
తనయుడు స్టాలిన్ కూడా హాజరుకావడం గమనార్హం. ఈ విషయంలో కుష్బూ ఇంతవరకు
ఎలాంటి ప్రకటన చేయలేదని తమిళ ప్రజలు అంటున్నారు. దీనిబట్టి చూస్తే.. ఇది
నిజమే అని అనుమానం రాకతప్పటంలేదు. వారిద్దరి మద్య ఎలాంటి సంబంధం ఉందో ఆ
పేరుమాళ్లకే తెలియాలి.
No comments:
Post a Comment