Saturday, 19 July 2014

Datawind Company Presenting One Year Internet Free



Telugu Content
 
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కొన్ని తెలివైన నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేంద్రాన్ని చేజిక్కించుకున్న ఎన్డీయే.. తమ ప్రస్థానాన్ని జీవితకాలం వరకు కొనసాగించుకోవాలనే నేపథ్యంతో ముందుకు దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా యువకుల్ని తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం కొన్ని ప్రత్యేక ప్రణాళికలతో కూడిన పథకాలను ప్రవేశపెట్టబోతోంది.

అలాగే భారత ప్రభుత్వానికి ఆకాశ్ ట్యాబ్లెట్లను సరఫరా చేస్తున్న డేటావిండ్ సంస్థ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది...... Read More.....

No comments:

Post a Comment