Saturday, 19 July 2014

Union Government Questions About State Councils


రాష్ట్రాలకు శాసన మండలి అవసరమా అని కేంద్ర ప్రభుత్వం అడగోతోంది.  కొన్ని రాష్ట్రాల్లో శాసన మండళ్ళున్నాయి, కొన్ని రాష్ట్రాలలో లేవు.  అన్ని రాష్ట్రాలలో ఒకే పద్ధతిలో జరగాలి కదా అంటోంది కేంద్రం.  దీని మీద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మోదీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది. 

ప్రస్తుతం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు మండళ్ళు వద్దని చెప్పినట్లయితే భవిష్యత్తులో శాసన మండళ్ళు కనుమరుగైపోతాయి.  ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్ళు పనిచేస్తున్నాయి.  కొత్తగా అస్సోం, రాజస్తాన్ రాష్ట్రాలు శాసన మండలిని ప్రారంభించటానికి అనుమతి కోరటంతో అసలు ఈ మంఢళ్ళు అవసరమా అనే ప్రశ్న కేంద్ర సర్కార్ కి మొదలైంది.  Read More.
.......

No comments:

Post a Comment