భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ మైదానంలో ప్రారంభమయిన సంగతి తెలిసిందే! అయితే ఇందులో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు... కేవలం 145 పరుగులకే 7 వికెట్లను కోల్పోయారు. దీంతో టీమిండియా అభిమానులు చాలా నిరాశపడ్డారు. భారత్ కు అత్యధిక స్కోరును కల్పించే ఆటగాడే లేడా అనే సమయంలో అజింక్యా రహానే అద్భుతంగా ప్రదర్శించి మరోసారి తన సత్తా ఏంటో చాటుకున్నాడు.Read More.....
భారత్ పరువును కాపాడిన రహానే!
No comments:
Post a Comment