Saturday, 19 July 2014

First Innings India Vs England Cricket Match In Lords Ground


lords-ground.gif
ప్రస్తుతం భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో ధోనీ సేన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 295 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అందులోనూ అజింక్యా రహానే 103 పరుగులతో అద్భుతంగా ప్రదర్శించడం వల్లే భారత్ ఆ స్కోరును నమోదు చేసుకోగలిగింది. దీంతో అజింక్యా రహానే కూడా ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మన భారత్ తరఫున్ లార్డ్స్ మైదానంలో సెంచరీలు చేసిన వీరులు చాలా తక్కవమందే వున్నారు. అందులో ముందుగా సచిన్ పేరు రాగా... మిగతా ఒకరో ఇద్దరో వున్నారు. ఇప్పుడు అజింక్యా రహానే కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు...... Read More.......

No comments:

Post a Comment