నిరుద్యోగులకు శుభవార్త! కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 5787 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 34 శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. అందులో కో-ఆర్టినేటర్ విభాగంలో 2743, టెక్నికల్ అసిస్టెంట్స్ 1482, ఎమ్ఐఎస్ కో-ఆర్టినేటర్ విభాగంలో 484, అసిస్టెంట్ వైస్ మేనేజర్ - అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ - అకౌంట్స్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 247 ఖాళీలు వున్నట్టుగా పేర్కొంది. ఇంకా మిగిలివున్న ఇతర ఉద్యోగ వివరాలను ప్రభుత్వం తన అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపరిచింది. Read More.....
Click Here for More Latest Job News
భారీ ఉద్యోగ మేళా.. ఎన్ఆర్ఈజీఏలో 5787 ఖాళీలు!
No comments:
Post a Comment