Monday, 22 September 2014

Why Pawan Kalyan Silent since Elections


Why pawan kalyan silent

ఎన్నికల సమయంలో తన ప్రచారంతో ప్రజల్లో చైతన్యం కల్గించిన పవన్ కళ్యాణ్ కొద్దికాలంగా నిశబ్దంగా ఉన్నాడు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ప్రస్తుతం అంత చురుగ్గా ఏ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దీంతో వపన్ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే పార్టీ పెట్టాడని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం తుఫాను ముందు నిశ్శబ్దంలా పవర్ స్టార్ మౌనం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ, బీజేపి తరపున ప్రచారం నిర్వహించిన కళ్యాణ్, మరోసారి రెండు పార్టీలకు లాభం చేకూర్చేందుకు పనిచేస్తున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి.. Read more..

Click here for more Latest movie gossips news..

Friday, 12 September 2014

5787 Vacancies In Nrega

5787 vacancies in nrega
నిరుద్యోగులకు శుభవార్త! కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 5787 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 34 శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. అందులో కో-ఆర్టినేటర్ విభాగంలో 2743, టెక్నికల్ అసిస్టెంట్స్ 1482, ఎమ్ఐఎస్ కో-ఆర్టినేటర్ విభాగంలో 484, అసిస్టెంట్ వైస్ మేనేజర్ - అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ - అకౌంట్స్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 247 ఖాళీలు వున్నట్టుగా పేర్కొంది. ఇంకా మిగిలివున్న ఇతర ఉద్యోగ వివరాలను ప్రభుత్వం తన అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపరిచింది. Read More.....

Click Here for More Latest Job News
భారీ ఉద్యోగ మేళా.. ఎన్ఆర్ఈజీఏలో 5787 ఖాళీలు!

Thursday, 4 September 2014

Ap Capital Near Vijayawada

 
 
Ap capital near vijayawada

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. విజయవాడ చుట్టూనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని అన్నిప్రాంతాలవారికి అందుబాటులో ఉండే విధంగా మద్యలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చంద్రబాబు ఇరవై పేజీల ప్రకటన చేశారు. జిల్లాలవారిగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

రాజధానిపై అసెంబ్లీలో రెండ్రోజులుగా నడుస్తున్న గందరగోళం మద్యే చంద్రబాబు ప్రకటన చేశారు. రెండవ వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల ఆందోళనల మద్య రాజధానిపై ప్రకటన చేశారు. ఈనెల 1న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం విజయవాడ పరిసరాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. ప్రధానమైన భూ సేకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తన్నట్లు చెప్పారు.